IT News: దేశంలోని పెద్ద ఐటీ కంపెనీలు అప్రమత్తతతో ముందుకు సాగుతున్నాయి. మారుతున్న టెక్నాలజీలతో పాటు అవి కూడా తమ వ్యాపార పందాను మార్చుకుంటున్నాయి. కానీ ఇది టెక్కీలకు చేటు చేస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి దిగ్గజ ఐటీ సేవల సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ప్రస్తుతం రిక్రూట్మెంట్ 40 శాతం మేర తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది కంపెనీలు ఎదుర్కొంటున్న వ్యాపార ప్రతికూలతలకు అద్దం పడుతోంది.

ఇదిలా ఉండగా మరోపక్క FY24లో ఐటీ కంపెనీలు 50 వేల నుంచి లక్ష ఉద్యోగులకు ఆఫర్లు విడుదల చేసే అవకాశం ఉందని బెంగళూరుకు చెందిన స్టాఫింగ్ సంస్థ Xpheno నివేదిక వెల్లడించింది. అయితే ఇది దాని అంతకుముందు అంచనాలను భారీగా తగ్గించింది. వాస్తవంగా జూన్ త్రైమాసికంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్, విప్రో, టెక్ మహీంద్రాలు తమ హెడ్ కౌంట్ 21,838 మేర తగ్గుదలను నమోదు చేశాయి. ఇదే సమయంలో ఇండియాలో నెం.1 టెక్ కంపెనీ టీసీఎస్ కేవలం 500 మంది ఉద్యోగులను మాత్రమే చేర్చుకుంది.
ఇండియాలో భారీ సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్న యాక్సెంచర్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఇటీవలి త్రైమాసికంలో ఒక్కొక్కటి 5,000 కంటే ఎక్కువ మంది హెడ్కౌంట్లో క్షీణతను నివేదించాయి. ఐటీ సేవల నియామకాలకు ఇది వాష్ అవుట్ ఇయర్ లాగా కనిపిస్తోందని టీమ్లీజ్ డిజిటల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ సి తెలిపారు. ఈ రంగంలో నిరాశాజనకమైన సెంటిమెంట్ కొనసాగుతోందని అన్నారు.
కొత్త ప్రాజెక్ట్ల రోల్అవుట్పై విజిబిలిటీ లేకపోవడంతో పాటు, కంపెనీలు నియామకం కోసం తాజా ఆదేశాలను నిలిపివేస్తున్నాయని పేర్కొన్నారు. తాజా నియామకాల అవసరం గత సంవత్సరంతో పోలిస్తే ఆగస్టు నాటికి దాదాపు 50 శాతం తగ్గిందని తెలుస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications