Cognizant News: ప్రస్తుతం విప్రోలో జరుగుతున్న పరిణామాలు భారత ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది. అగ్ర నాయక్వ స్థానాలు వరుసగా ఖాళీ కావటం.. వారికే ఇతర కంపెనీలు గ్యాలం వేయటంపై డిస్కషన్స్ నడుస్తున్నాయి.
రెండు దశాబ్ధాలకు పైగా విప్రోను ముందుకు తీసుకెళ్లటంలో అనేక స్థాయిల్లో ఇటీవల రాజీనామా చేసిన సీనియర్ అధికారి జతిన్ దలాల్ పనిచేశారు. అయితే సడన్ గా తాను కంపెనీని వీడాలనుకుంటున్నట్లు ఆయన చేసిన ప్రకటన బాంబు పేల్చింది. ప్రత్యర్థి టెక్ కంపెనీ కాగ్నిజెంట్ లో చేరిక అటు విప్రో యాజమాన్యంతో పాటు తోటి ఉద్యోగులను సైతం షాక్ కి గురిచేసింది. అలాగే కాగ్నిజెంట్ జతిన్ దలాల్ కోసం USలో నాన్-వర్కింగ్ వీసాను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా జతిన్ దలాల్ను ప్రకటించటం బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. ఇక్కడ అన్నింటి కంటే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఆయనకు చెల్లిస్తున్న జీతం గురించి. అవును దలాల్ కొత్త కంపెనీలో తన పాత వేతనం కంటే దాదాపు 5 రెట్లు అధిక వేతనాన్ని పొందుతున్నట్లు బయటకు రావటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
కాగ్నిజెంట్లో చేరిన జతిన్ దలాల్ వార్షిక మూల వేతనంగా 7,50,000 డాలర్లను పొందుతారు. ఇది విప్రో గతంలో అందించిన జీతం కంటే రెండింతలు ఎక్కువ. అలాగే దలాల్ వార్షిక ప్రాతిపదికన దాదాపు 52,00,000 డాలర్లు సంపాదించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆయన విప్రోలో సంపాదించిన దాని కంటే 5 రెట్లు అధికం. 2023 ఆర్థిక సంవత్సరంలో విప్రో పేలవమైన పనితీరు కారణంగా జతిన్ దలాల్ జీతం దాదాపు 32 శాతం తగ్గించబడింది. దీనికి తోడు పనితీరు ఆధారంగా వచ్చే స్టాక్ యూనిట్లు అదనంగా ఉంటాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications