ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కంపెనీ అక్టోబర్ 1 నుంచి హైబ్రిడ్ పద్ధతి ముగించవచ్చని తెలుస్తోంది. హైబ్రిడ్ మోడ్ వారంలో కొద్ది రోజులు ఆఫీస్ కు మరి కొద్ది రోజులు వర్క్ ఫ్రమ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని రద్దు చేయవచ్చని వార్తలు వస్తున్నారు. వారంలో ఐదు రోజులు కార్యాలయానికి హాజరు కావాలని కంపెనీ అంతర్గత ఇ-మెయిల్ ద్వారా తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. TCS వివిధ విభాగాల మేనేజర్లు తమ ఉద్యోగులను వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని చేయమని ఇ-మెయిల్లో అడుగుతున్నారు.
TCS హైబ్రిడ్ పాలసీ మరియు ఫ్లెక్సిబిలిటీని కూడా అవలంభిస్తుంది, తద్వారా అవసరమైనప్పుడు కొన్ని మినహాయింపులు ఉండనున్నాయి. TCS ఉద్యోగులకు పంపిన మేయిల్ లో "వివిధ టౌన్హాల్స్లో CEO, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ (CHRO) తెలియజేసినట్లుగా, అసోసియేట్లందరికీ అక్టోబర్ 1, 2023 నుంచి అన్ని పని దినాలలో (సెలవులు లేనట్లయితే, ప్రతి వారం 5 రోజులు ఆఫీసులో ఉండటం తప్పనిసరి"అని పేర్కొన్నారు.సెప్టెంబరు 2022 నుండి ఉద్యోగులు రోస్టర్ను అనుసరించి వారానికి మూడు రోజులు కార్యాలయంలో ఉండొచ్చని టీసీఎస్ సూచించింది.

ఉద్యోగులు ఈ రోస్టర్ను పాటించకుంటే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. తాజాగా హైబ్రిడ్ కూడా రద్ద చేయడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. ఇమెయిల్ అన్ని బృందాలకు పంపలేదని తెలుస్తోంది. దీనిపై స్పందించడానికి TCS నిరాకరించింది. జూన్ 30, 2023తో ముగిసిన త్రైమాసికంలో TCS 615,318 మంది ఉద్యోగులను కలిగి ఉంది. మిగతా కంపెనీలు కూడా టీసీఎస్ బాటలో నడిచే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోం ఎంజాయ్ చేసిన వారు ఇక నుంచి ఆఫీసులకు రావాల్సి రావొచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications