IT News: ఆర్థిక మందగమనం వల్ల ప్రపంచమంతా లేఆఫ్స్ తో ఇబ్బంది పడుతోంది. అటువంటి సమయంలోనూ భారీగా నియామకాలను చేపట్టినట్లు దేశీయ టెక్ దిగ్గజం TCS తెలిపింది. ఈ మేరకు తన వార్షిక నివేదికలో వివరాలు వెల్లడించింది. గత రెండేళ్లలో లక్షా 50 వేల మంది క్యాంపస్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకున్నట్లు ప్రకటించింది.
తన శ్రామికశక్తిని మెరుగుపరచుకోవడం కోసం 5-8 శాతం మంది సిబ్బందిని పెంచినట్లు TCS తెలిపింది. "గత రెండు ఏళ్లుగా సప్లై చైన్లో సవాళ్లు ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో అవి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయినా అంతకు ముందు ఆర్థిక ఏడాదిలో లక్షా పది వేల మంది, 2023 ఆర్థిక సంవత్సరంలో 44 వేల మందికి పైగా తాజా ఇంజనీర్లను ఆన్బోర్డింగ్ చేశాం. క్యాంపస్ హైరింగ్ ద్వారా రిక్రూట్ చేసిన వారికి అత్యంత డిమాండ్ ఉన్న AI సాంకేతికతలపై శిక్షణ ఇచ్చాము" అని సంస్థ మాజీ CEO మరియు MD రాజేష్ గోపీనాథన్ అన్నారు.

ఇండియాలో సగటున వార్షిక పెరుగుదల 5-8 శాతం ఉందని కంపెనీ తెలిపింది. కానీ పదోన్నతులు మరియు పరిహారం సవరణల మొత్తం పెరుగుదల 6-9 శాతం పరిధిల ఉన్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా సంవత్సరం ద్వితీయార్థంలో అట్రిషన్ తగ్గడం ప్రారంభించినందున నియామకాన్ని రీకాలిబ్రేట్ చేసినట్లు చెప్పింది. IT సేవలలో TCS అట్రిషన్ 20.1 శాతం. FY 2023లో నికర జోడింపు 22 వేల 600 కాగా.. మొత్తం సంఖ్య 6 లక్షల 15 వేలు.
ఇంధనం, సరఫరా గొలుసు మరియు AI కంపెనీలపై TCS ఛైర్మన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఉన్న ప్రతిభను పునరుద్ధరించడం, కొత్త టాలెంట్ ను నియమించుకోవడం, సమగ్రపరచడం మరియు పరిశోధనలో పెట్టుబడి పెట్టడం వంటివి చేయవలసి ఉంటుంది" అని ఛైర్మన్ నివేదికలో చెప్పారు. ఆయా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభను వెలికితీయగలవని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications