దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తాజా నిర్ణయంతో 4.7 లక్షలమంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించిన మొదటి ఐటీ కంపెనీ టీసీఎస్. గత ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ ఉద్యోగులకు ఇది రెండో వేతన పెంపు. గత ఏడాది అక్టోబర్ 6 శాతం నుండి 8 శాతం పెంచింది.
తాజా పెంపుతో కలిసి ఉద్యోగుల వేతనం 12 శాతం నుండి 14 శాతానికి పెరగనుంది. కంపెనీ ప్రపంచవ్యాప్త కార్యాలయాల్లోని సిబ్బందికి 2021 ఏప్రిల్ నుండి వేతనాలు పెంచుతున్నామని, ఈ కష్టకాలంలో కంపెనీని ముందుకు నడిపించేందుకు అవసరమైన వినూత్న దృక్పథాన్ని కనబరిచినందుకు గాను తమ సిబ్బందికి థ్యాంక్స్ అని, వారిపట్ల కంపెనీకి ఉన్న ధృఢమైన నిబద్ధతకు ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొంది.

కరోనా సమయంలోను క్రితంసారి సీటీఎస్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తమ ఉద్యోగుల వేతనాలను 2020 అక్టోబర్-2021 జనవరి మధ్యకాలంలో పెంచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications