దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తాజా నిర్ణయంతో 4.7 లక్షలమంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించిన మొదటి ఐటీ కంపెనీ టీసీఎస్. గత ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ ఉద్యోగులకు ఇది రెండో వేతన పెంపు. గత ఏడాది అక్టోబర్ 6 శాతం నుండి 8 శాతం పెంచింది.
తాజా పెంపుతో కలిసి ఉద్యోగుల వేతనం 12 శాతం నుండి 14 శాతానికి పెరగనుంది. కంపెనీ ప్రపంచవ్యాప్త కార్యాలయాల్లోని సిబ్బందికి 2021 ఏప్రిల్ నుండి వేతనాలు పెంచుతున్నామని, ఈ కష్టకాలంలో కంపెనీని ముందుకు నడిపించేందుకు అవసరమైన వినూత్న దృక్పథాన్ని కనబరిచినందుకు గాను తమ సిబ్బందికి థ్యాంక్స్ అని, వారిపట్ల కంపెనీకి ఉన్న ధృఢమైన నిబద్ధతకు ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొంది.

కరోనా సమయంలోను క్రితంసారి సీటీఎస్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తమ ఉద్యోగుల వేతనాలను 2020 అక్టోబర్-2021 జనవరి మధ్యకాలంలో పెంచాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications