Patanjali News: దేశంలో ఆయుర్వేద ఉత్పత్తులు అనగానే చాలా మంది మదిలో మెదిలే చిత్రం పతంజలి. వాటిని బాబా రామ్దేవ్ తన చరిష్మాతో ప్రజల్లోకి తీసుకెళ్లారు. అయితే ఈ కంపెనీ ఉత్పత్తుల అడ్వర్టైజ్మెంట్లు కంపెనీని పలు చిక్కుల్లోకి నెట్టాయి. దీంతో కంపెనీ షేర్లలో పెద్ద ప్రకంపన మెుదలైంది.
కోర్టు ధిక్కార నోటీసుపై స్పందించనందుకు ఆయుర్వేద కంపెనీ పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, యోగా గురువు బాబా రామ్దేవ్ తదుపరి విచారణకు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. ఔషధ చికిత్సల గురించి తప్పుదారి పట్టించే యాడ్స్ ప్రచురించడం కొనసాగించినందుకు పతంజలి ఆయుర్వేద కంపెనీపై అత్యున్నత న్యాయస్థానం గతంలో ధిక్కార నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

పతంజలి ఆయుర్వేద తన వివిధ ఉత్పత్తులను విక్రయించే క్రమంలో.. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణలపై ధిక్కార విచారణలో షోకాజ్ నోటీసుపై స్పందించనందుకు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీంతో వారిద్దరినీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనికి ముందు ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు పతంజలి ఆయుర్వేద ప్రకటనలను తప్పుదారి పట్టించిందని విమర్శించింది.
ఉత్పత్తులను నివారణగా ప్రకటించకుండా కోర్టు కంపెనీని నిషేధించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పతంజలి ఆయుర్వేద, దాని మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం సంచలనంగా మారింది. దీనికి ముందు సైతం అనేక మార్పు కంపెనీ యాడ్స్ విషయంలో సామాజిక కార్యకర్తలు తప్పులను ఎత్తి చూపారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications