Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో స్ధబ్దత కొనసాగుతోంది. మార్కెట్లు ఈ రోజు ప్రారంభంలోనే ఊగిసలాటలు మెుదలు పెట్టాయి. అయితే మార్కెట్లలో జోష్ నింపే విషయాల కోసం ఇన్వెస్టర్లు నిశితంగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల ఆర్థిక ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.42 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 123 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 71 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 34 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. దీనికి ముందు ఆరంభంలో సూచీలు కొంత నష్టాలు లాభాల్లో ఊగిసలాడుతూ కొనసాగాయి.

టాప్ గెయినర్స్..
ఈ సమయంలో ఎన్ఎస్ఈ సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, కోల్ ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ, టైటాన్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, పవర్ గ్రిడ్, మారుతీ, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ వంటి కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
దివీస్ ల్యాబ్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హిందాల్కొ, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా, రిలయన్స్, బ్రిటానియా, ఓఎన్జీసీ, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

Adani Total Gas: అదానీ గ్యాస్ సంచలనం! మార్కెట్ నష్టాల్లో ఉన్నా ఈ షేరు ఎందుకు పెరుగుతోంది?

LPG Shortage: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఆ 10 రంగాల షేర్లలో భారీ మార్పులు.. ఇన్వెస్టర్లు అలర్ట్!

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..



Click it and Unblock the Notifications