భారత్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇరాన్ జనరల్ లక్ష్యంగా అమెరికా చేసిన రాకెట్ దాడితో చమురు ధరలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. మార్కెట్లకు చమురు భయాలు పట్టుకున్నాయి. దీంతో ఈ రంగంలోని షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 140 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ను ప్రారంభించింది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు ఉదయం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
ఆయిల్ అండ్ మార్కెటింగ్ (OMC) షేర్లు ఉదయం పడిపోయాయి. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయిల్ ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకోవడంతో షేర్లు పడిపోయాయి.

మధ్యాహ్నం గం.11.11 సమయానికి సెన్సెక్స్ 136.74 (0.33%) పాయింట్లు నష్టపోయి 41,489.90, నిఫ్టీ 41.30 (0.34%) పాయింట్లు కోల్పోయి 12,240.90 వద్ద ట్రేడ్ అయింది. కాగా, ఏడు ఆయిల్ బ్లాక్స్ అంశంలో గెలుపు నేపథ్యంలో ఓఎన్జీసీ షేర్లు మధ్యాహ్నానికి నాలుగు శాతం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications