కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆదాయ అంతరాలు పెరుగుతున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్ ప్రస్తుత ర్యాలీపై కూడా ఆయన స్పందించారు. దేశీయ, విదేశీ సంస్థల నుండి భారీగా వస్తోన్న నిధుల ప్రవాహంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇతర ఆస్తుల ధరల ర్యాలీకీ ఈ పెట్టుబడుల వరద కారణమని చెప్పారు. పెట్టుబడుల కోసం మిగులు నిధులున్న వ్యక్తులు, సంస్థలు ఈ ర్యాలీతో లబ్దిపొందుతున్నారన్నారు.
ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందనే ఆశలను కరోనా సెకండ్ వేవ్ వమ్ము చేసిందన్నారు. ఆర్బీఐ అంచనా వేసిన జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతం సాధించినా రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇది తక్కువ అన్నారు. కరోనా నేపథ్యంలో పేద-ధనికుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయని చెప్పారు.

చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక రికవరీ అన్ని రంగాల్లో సమానంగా లేకపోవడం ఇందుకు కారణమన్నారు. ప్రస్తుత స్టాక్ మార్కెట్ ర్యాలీ పెరుగుతున్న ఆర్థిక అసమానతలకు సూచిక అన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మరిన్ని అప్పులు సరికాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రుణభారం పెరిగిందన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications