ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. చైనా నుంచి వచ్చి ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో రెండు రోజులుగా మార్కెట్లు డీలా పడ్డాయి. ఈ రోజు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 231.80 పాయింట్ల (0.57 శాతం) లాభంతో 41,198.66 వద్ద, నిఫ్టీ 73.30 పాయింట్ల (0.61) లాభంతో 12,129.10 పాయింట్ల వద్ద ముగిసింది. టాప్ 30 షేర్లలో 8 మాత్రమే నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ ఫార్మా మినహా అన్ని రంగాలు లాభాల్లో క్లోజ్ అయ్యాయి.
బజాజ్ ఫైనాన్స్, నెస్ట్లె, ఐటీసీ, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కొటక్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, ఎస్బీఐ, రిలయన్స్, హిందూస్తాన్ యూనీలీవర్, మారుతీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, సన్ ఫార్మా, టైటాన్, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 71.24 వద్ద ఉంది.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. బడ్జెట్లో ప్రోత్సాహకాలు ఉంటాయనే సంకేతాలతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం ఉదయం కూడా మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications