ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో రికార్డులతో ప్రారంభమై ఆ తర్వాత ఊగిసలాట నుంచి చివరకు నష్టాలతో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 416.46 (0.99%) పాయింట్లు నష్టపోయి 41,528.91, నిఫ్టీ 121 పాయింట్లు నష్టపోయి 127.80 (1.03%) పాయింట్లు దిగజారి 12,224.55 వద్ద ముగిసింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 71.11 వద్ద ట్రేడ్ అయింది. చమురు ధరల పెరుగుదల ప్రభావం కారణంగా సూచీలు నష్టపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదయం మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.

పవర్ గ్రిడ్ కార్పోరేషన్, భారతీ ఎయిర్ టెల్, భారతీ ఇన్ఫ్రాటెల్, గెయిల్ ఇండియా, ఏషియన్ పేయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. కొటక్ మహీంద్రా, ఇండియన్ ఆయిల్, జీ ఎంటర్టైన్మెంట్స్, కోల్ ఇండియా, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఫ్లాట్గా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. లిబియాలోని రెండు అతిపెద్ద క్రూడాయిల్ ఉత్పత్తి కేంద్రాలు మూసివేత నేపథ్యంలో ఆయిల్ ధరలు పెరిగాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..



Click it and Unblock the Notifications