స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ రోజు సెన్సెక్స్ 1041 పాయింట్లు లేదా 1.90 శాతం, నిఫ్టీ 309 పాయింట్లు లేదా 16,661 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ గత మూడ్రోజుల్లో ఏకంగా 2100 పాయింట్లు లాభపడింది. గత కొద్ది వారాలుగా తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాలను నమోదు చేస్తున్న ఇన్వెస్టర్లకు సోమవారం భారీ ఊరట లభించింది. ఉదయం నుండి మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. ఏ దశలోను నష్టాల్లోకి రాలేదు.
బలమైన అంతర్జాతీయ సంకేతాలకు తోడు ఆర్థిక మందగమనం ఆందోళనలు సన్నగిల్లడం, చైనాలో కరోనా ఆంక్షల ఎత్తివేత, డాలర్ బలహీనత మార్కెట్లకు కలిసి వచ్చింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ భయాలు, ద్రవ్యోల్భణ ఆందోళనలు, రేట్ల పెంపు, ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణ ప్రభావాలను మార్కెట్లు జీర్ణం చేసుకున్నాయి. కొత్త ఆందోళనలు లేకపోవడంతో మార్కెట్లకు కనిష్టాల వద్ద మద్దతు లభించింది.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, లార్సన్ ఉన్నాయి. ఇవి 3 శాతం నుండి 5 శాతం మేర లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో కొటక్ మహీంద్రా 2 శాతానికి పైగా నష్టపోయింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications