భారీగా పతనమైన మార్కెట్లు: సెన్సెక్స్ 1500 పాయింట్లు డౌన్

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (డిసెంబర్ 21) కుప్పకూలాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత స్వల్పంగా కుదుటపడ్డాయి. మధ్యాహ్నం గంటలు 12 వరకు సెన్సెక్స్ దాదాపు స్థిరంగా ఉంది. అయితే ఆ తర్వాత నుండి మార్కెట్లు కుప్పకూలిపోవడం ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.2.30 సమయానికి ఏకంగా 2000 పాయింట్లకు పైగా పడిపోయింది.

కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూసిన వార్తల నేపథ్యంలో మార్కెట్లు నష్టపోయాయి. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో కొత్త రకం వైరస్ భయాన్ని కలిగిస్తోంది. దీంతో ఐరోపా దేశాలు మళ్లీ ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ ప్రభాం ఆసియా మార్కెట్లపై, భారత మార్కెట్లపై పడింది.

Sensex plummets over 1,500 points, Nifty slips below 13,600

సెన్సెక్స్ ఓ సమయంలో 2,000 పాయింట్ల వరకు కూడా పతనమైంది. మధ్యాహ్నం గం.2.15 నిమిషాల నుండి గం.2.35 వరకు సెన్సెక్స్ 1,200 అంతకంటే భారీగా పడిపోయి, చివరకు 1300 వద్ద కదలాడింది. మధ్యాహ్నంకు మించి టాప్ గెయినర్స్‌లో ఏవీ లేవు. టాప్ లూజర్స్‌లో గెయిల్, ఓఎన్జీసీ, ఐవోసీ, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+