Stock Market: ఉదయం నష్టాలతో ప్రయాణాన్ని ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత పుంజుకుని లాభాల బాట పట్టాయి. ప్రధానంగా మార్కెట్లు ముగిసే సమయానికి ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల్లోని కంపెనీల షేర్లు లాభపడ్డాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 234 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 111 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 84 పాయింట్ల స్వల్ప నష్టాల్లో ప్రయాణాన్ని ముగించింది. చివరగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 206 పాయింట్ల లాభంతో తన ట్రేడింగ్ ముగించింది.

NSE సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, దివీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, సిప్లా, బజాజ్ ఆటో, హిందాల్కొ, ఎన్టీపీసీ, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభపడి టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే సమయంలో హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, సెస్లే, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications