ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం(అక్టోబర్ 15) భారీ లాభాల్లో కూరుకుపోయాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కుప్పకూలాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ రోజు పదిహేను కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇందులో మైండ్ ట్రీ, సౌత్ ఇండియన్ బ్యాంకు వంటివి ఉన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు, సాయంత్రానికి కుప్పకూలాయి.
మధ్యాహ్నం గం.2.46 సమయానికి సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా నష్టపోయి 39,900 దిగువకు వచ్చింది. ఇటీవల వరుసగా పది రోజుల పాటు మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నేడు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అనూహ్యంగా కుప్పకూలాయి. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు మొదలు అన్ని కంపెనీల స్టాక్స్ నష్టపోయాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను కోలుకున్నట్లుగా కనిపించలేదు. సాయంత్రానికి నష్టం అంతకంతకూ పెరిగింది.

More From GoodReturns

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications