SGB:సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెడితే గ్రాముకు రూ.50 డిస్కౌంట్..
2022-23కి సంబంధించిన రెండో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఆగస్టు 22న ప్రారంభం అవుతుంది. ఈ గోల్డ్ బాండ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 26 ముగుస్తుంది. ఈ పథకం ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,197గా శుక్రవారం RBI ప్రకటించింది. చెల్లింపు ఆన్లైన్లో చేసినట్లయితే, RBI ఒక్కో గ్రాముకు రూ.50 తగ్గింపును అందిస్తోంది.
8 సంవత్సరాలు
ఈ స్కీమ్ పదవీకాలం ఎనిమిది సంవత్సరాలు ఉంటుంది. 5వ సంవత్సరాల తర్వాత రిడెంప్షన్ చేసుకోవచ్చు. కేంద్రం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తుంది. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్హెచ్సీఐఎల్), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఈ బాండ్లను అమ్ముతారు.సబ్స్క్రిప్షన్ గరిష్ట పరిమితి ఒక వ్యక్తికి 4 కేజీలుగా నిర్ణయించారు. ట్రస్ట్ల కోసం 20 కేజీలు గరిష్ట పరిమితిగా నిర్ణయించారు.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications