కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూడు వారాల లాక్ డౌన్కు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. మరో పది రోజులు మిగిలి ఉంది. ఈ సమయంలో ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ కార్యకలాపాలను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ సొంత బ్యాంకుకు చెందిన ఉద్యోగులే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిని బ్యాంకు తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది.
సోషల్ మీడియాలో ఉద్యోగులు ఎవరైనా అతిగా చేస్తే వారిపై చర్యలు తప్పవని ఈ దిగ్గజ బ్యాంకు హెచ్చరించింది. ఆయా సర్కిల్స్లోని బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్లు అందరికీ లేఖలు అందాయి. ఇటీవల కొందరు ఉద్యోగులు సోషల్ మీడియాలో బ్యాంకు విధానాలు, మేనేజ్మెంట్, శాఖల పని తీరుపై విమర్శలు పోస్ట్ చేస్తుండడంతో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలనుకుంటున్నట్లు బ్యాంకు స్పష్ట ంచేసింది. బ్యాంకు ప్రతిష్టకు భంగం వాటిల్లేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications