బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్న బ్రాంచీ నుండి కాకుండా ఇతర బ్రాంచీల నుండి నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నట్లు ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(SBI) తెలిపింది. కరోనా నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వివిధ చర్యలు తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఇందులో భాగంగా ఇతర బ్రాంచీలకు వెళ్లి ఉపసంహరణ ఫామ్తో రూ.25,000ల వరకు సొంతంగా తీసుకునే వెసులుబాటును కల్పించింది. పాస్బుక్ ఉండాలి.
చెక్కు బుక్ ద్వారా రూ.లక్ష వరకు ఉపసంహరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఖాతాదురు కాకుండా ఇతరులు చెక్కు ద్వారా గరిష్ఠంగా రూ.50,000 వరకు తీసుకోవచ్చు. ఉపసంహరణ ఫామ్ ద్వారా నగదు తీసుకునేందుకు మూడో వ్యక్తికి అనుమతించడం లేదు. ఈ వెసులుబాటు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.

పాస్బుక్ ఉంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా రూ.25,000 ఉపసంహరించుకోవచ్చు. చెక్కు ద్వారా రూ.1,00,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. చెక్కు ద్వారా థర్డ్ పార్టీ అయితే రూ.50,000 వరకు నగదు ఉపసంహరణ అవకాశం కల్పించింది. అయితే థర్డ్ పార్టీ... చెక్కు బుక్ ద్వారా ఉపసంహరించుకుంటే వారి కేవైసీ అవసరం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications