ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు కీలక సూచన చేసింది. ఆదివారం అంటే జూలై 4వ తేదీన ఉదయం గం.3.25 నుండి ఉదయం గం.5.50 వరకు మొత్తం గం.2.25 నిమిషాలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిలిచిపోతాయని కస్టమర్లకు సూచన చేసింది. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు అందుబాటులో లేవు.
ఎస్బీఐ అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన బ్యాంకు. భారత దేశంలో 22,000 బ్రాంచీలు, 57,889 ఏటీఎం సెంటర్లు కలిగి ఉంది. డిసెంబర్ 31, 2020 నాటికి 85 మిలియన్ల మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారు. 19 మిలియనన్ల మంది మొబైల్ బ్యాంకింగ్ వినియోగించే వారు ఉన్నారు.

ఎస్బీఐ జూలై ఒకటి నుండి కొత్త నిబందనలను అమల్లోకి తీసుకు వచ్చినట్లు ప్రకటించింది. ఏటీఎం నుండి నగదు ఉపసంహరణ, బ్రాంచీ నుండి నగదు ఉపసంహరణ, చెక్కుబుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD) ఖాతాదారులకు వర్తిస్తాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications