ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు కీలక సూచన చేసింది. ఆదివారం అంటే జూలై 4వ తేదీన ఉదయం గం.3.25 నుండి ఉదయం గం.5.50 వరకు మొత్తం గం.2.25 నిమిషాలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిలిచిపోతాయని కస్టమర్లకు సూచన చేసింది. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు అందుబాటులో లేవు.
ఎస్బీఐ అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన బ్యాంకు. భారత దేశంలో 22,000 బ్రాంచీలు, 57,889 ఏటీఎం సెంటర్లు కలిగి ఉంది. డిసెంబర్ 31, 2020 నాటికి 85 మిలియన్ల మంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారు. 19 మిలియనన్ల మంది మొబైల్ బ్యాంకింగ్ వినియోగించే వారు ఉన్నారు.

ఎస్బీఐ జూలై ఒకటి నుండి కొత్త నిబందనలను అమల్లోకి తీసుకు వచ్చినట్లు ప్రకటించింది. ఏటీఎం నుండి నగదు ఉపసంహరణ, బ్రాంచీ నుండి నగదు ఉపసంహరణ, చెక్కుబుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD) ఖాతాదారులకు వర్తిస్తాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications