ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు అలర్ట్. ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఈ రోజు (జూలై 16 శుక్రవారం) అర్ధరాత్రి సమయంలో రెండు గంటలకు పైగా నిలిచిపోనున్నాయి. కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఆన్లైన్ సేవలకు సంబంధించి సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
ఇందుకుగాను రెండున్నర గంటలు సేవలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎలాంటి సందేశాలు, అలర్ట్స్ పైన క్లిక్ చేయవద్దని చెబుతున్నారు. ఈ సమయంలో హ్యాకర్లు మోసాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

జూన్ 16వ తేదీ రాత్రి గం.10.45 నుండి జూలై 17 వేకువజామున గం.1.15 వరకు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్, యోనో లైట్, యూపీఐ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఇదివరకు కూడా బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. జూలై 10-జూలై 11న, అంతకుముందు జూలై 3-జూలై 4న వేకువజామున సేవలు నిలిచిపోయాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications