బలహీనపడుతున్న రూపాయి, డాలరుతో రూ.74కు పడిపోయిన వ్యాల్యూ

భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. కరోనా వైరస్ భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. దీంతో మార్కెట్లు ఉదయం గం.11 సమయానికి ఏకంగా 1,600కు పైగా పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయింది. నిఫ్టీ 375 పాయింట్లు కోల్పోయింది. కరోనా వైరస్ వందకు పైగా దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.

డాలరుతో రూపాయి మారకం విలువ కూడా క్షీణించింది. 16 పైసలు దిగజారి ఈ రోజు (మార్చి 9, 2020) ట్రేడింగ్ రూ.74.03 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికి రూపాయి కోలుకుంది. శుక్రవారం రూపాయి 73.78 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు రూ.74 క్రాస్ చేసి ఆ తర్వాత 73.98 వద్దకు దిగి వచ్చింది.

Rupee slips below $74 level amid mounting fears of coronavirus led slowdown

కరోనావైరస్ కష్టాలు ప్రపంచ మార్కెట్లను వెంటాడుతున్నాయి. ఈ రోజు (9 మార్చి, 2020) భారత మార్కెట్లు కూడా భారీగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 10,650 వద్ద ఉంది. నిఫ్టీ 52 వారాల కనిష్టానికి చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతం పడిపోయాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+