రిలయన్స్, ముఖేష్ అంబానీలకు షాక్: సెబి రూ.40 కోట్ల జరిమానా
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షాకిచ్చింది. 2007లో రిలయన్స్ పెట్రోలియం షేర్ల అక్రమ లావాదేవీలకు సంబంధించి రూ.40 కోట్ల జరిమానా విధించింది. ఇందులో రూ.15 కోట్లు అంబానీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. రిలయన్స్ రూ.25 కోట్లు చెల్లించాలి.
దీనికి తోడు నగదు, ఎఫ్ అండ్ ఓ విభాగంలో ఈ షేర్ల అక్రమ లావాదేవీలకు తోడ్పాడును అందించిన నేవీ ముంబై సెజ్కు రూ.20 కోట్లు, ముంబై సెజ్ కంపెనీకి రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు సెబి విచారణ అధికారి బీజే దిలీప్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

95 పేజీల ఆర్డర్లో సెబీ అడ్జెటికేటింగ్ అధికారి బీజే దిలీప్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్పీఎల్ షేర్ ధరల మ్యానిప్యులేషన్ ద్వారా పైన జరిమానా విధించబడిన పార్టీలు అక్రమంగా ఆర్జించినట్లు సెబీ అభిప్రాయపడింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications