ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ మంగళవారం కీలక ప్రకటన చేసింది. తన O2C (చమురు నుండి కెమికల్) వరకు ఉన్న వ్యాపారాన్ని డీ-మెర్జ్ చేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో భారీ డీల్స్ కుదుర్చుకునే అవకాశాల కోసం పూర్తిస్థాయి యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా ప్రకటించింది. ఇప్పటికే చమురు రంగ దిగ్గజం సౌదీ ఆరామ్కోతో చర్చలు జరుగుతోన్న విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 23న విడుదల చేసిన ప్రకటన ప్రకారం O2C వ్యాపారాన్న డీ-మెర్జ్ ప్రణాళికను షేర్ హోల్డర్స్, క్రెడిటార్స్ ముందు ఉంచింది. స్వతంత్రంగా ఉండటం ద్వారా O2C అవకాశాలపై దృష్టి సారించి వ్యాల్యూను మరింత పెంచేలా ఉంటుందని అభిప్రాయపడింది. స్వయం మూలధన నిర్మాణం, అంకితభావం కలిగిన మేనేజ్మెంట్ టీమ్ ద్వారా వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటుందని తెలిపింది.

వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా వ్యాల్యూ మరింత పెరిగేందుకు డీ-మెర్జర్ దోహదపడుతుందని తెలిపింది. కాగా, ఆరామ్కో డీల్కు ముందు రిలయన్స్ O2C వ్యాపార డీ-మెర్జర్ను ప్రకటించింది.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications