ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణాల కోసం విదేశీ బ్యాంకులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రుణాలను జియో Jio 5G నెట్వర్క్ కోసం ఉపయోగించనుంది. రిలయన్స్ జియో ఈ ఏడాది ప్రారంభంలో 5G నెట్వర్క్లో బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించింది. భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రుణాలు తీసుకోవడానికి ప్రపంచ బ్యాంకులను సంప్రదించిందని ఈటీ కథనంలో పేర్కొంది.
కంపెనీ సుమారు $1-1.5 బిలియన్ల రుణాన్ని సమీకరించనుంది. ఈ లోన్ 5G నెట్వర్క్ గేర్ను కొనుగోలు చేయడం కోసం ఉపయోగించనుంది. JP మోర్గాన్ చేజ్, సిటీ, HSBC వంటి గ్లోబల్ లెండర్లు Jio కోసం దాదాపు 3-5 సంవత్సరాల కాలవ్యవధితో రుణాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.

అంబానీ జియో గత అక్టోబర్ నుంచి తన 5G కవరేజీని వేగంగా విస్తరిస్తోంది. టెలికాం ఆపరేటర్ ఇప్పటికే దేశంలోని 5,700 నగరాలు, పట్టణాలలో 5G సేవలను ప్రారంభించింది. రాబోయే కాలంలో Jio $25 బిలియన్లు 5G కోసం పెట్టుబడిని చేస్తానని పేర్కొంది. ఇందులో $11 బిలియన్ల 5G స్పెక్ట్రమ్ కొనుగోలు ఖర్చు ఉంటుంది. భారతదేశం 5G స్పెక్ట్రమ్ వేలంలో 700 MHz స్పెక్ట్రమ్ కోసం దరఖాస్తు చేసిన ఏకైక భారతీయ టెలికాం ఆపరేటర్ Jio మాత్రమే.
జియో తన 5G కోసం యూరోపియన్ నెట్వర్క్ అమ్మకందారులైన ఎరిక్సన్, నోకియాతో కలిసి పనిచేస్తోంది. టెలికాం ఆపరేటర్ నోకియా నుంచి పరికరాలను కొనుగోలు చేయడానికి $1.6 బిలియన్లను సమీకరించడానికి సుముఖత వ్యక్తం చేసింది. భారతదేశంలో 5G రోల్అవుట్ కోసం Jioకి పరికరాలను సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు నోకియా గత అక్టోబర్లో ప్రకటించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications