కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల కీలక రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం స్పందించారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుకు టైమ్ అలాంటిదన్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేయలేదని తెలిపారు. పరిస్థితులు అలాంటివని వ్యాఖ్యానించారు.
ఆర్బీఐ చర్య వల్ల ప్రభుత్వం తలపెట్టిన మౌలిక సదుపాయాల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. ఉక్రెయిన్ పైన రష్యా చర్య తద్వారా పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావంతో ద్రవ్యోల్భణం విపరీతంగా పెరిగిందన్నారు. దీంతో 2018 ఆగస్ట్ తర్వాత తొలిసారి ఇటీవల రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది.

రెండు నెలలకు ఓసారి నిర్వహించే ఎంపీసీ పరపతి విధాన సమీక్ష సమావేశానికి ముందే ఆర్బీఐ ఈ నిర్ణయం వెలువరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ మాట్లాడారు. ఆర్బీఐ నిర్ణయం అనూహ్యమైనది కావొచ్చునని, ప్రజలు ఊహించనిదైతే కాదన్నారు. రెండు ఎంపీసీల భేటీల మధ్య ఈ నిర్ణయం వెలువడటం ఒక్కటే అనూహ్యమైనదన్నారు. పెంపు గురించి ఫెడ్ రిజర్వ్ బ్యాంకు ఎప్పటి నుండో చెబుతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications