భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడం, ముడి చమురు ధరల క్షీణత, FIIలు, DIIలతో నికర కొనుగోలుదారులతో ఇండియన్ సెకండరీ మార్కెట్ FY23ని బలంగా ప్రారంభించింది. మార్చి నెలలో భారత్ జీఎస్టీ కలెక్షన్లు అదరగొట్టాయి. రూ.1.42 లక్షల కోట్లతో ఆల్ టైమ్ రికార్డును తాకింది. ఇవి దలాల్ మార్కెట్కు సానుకూలతను అందించాయి. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం వచ్చే వారం ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంటుంది. ఆర్బీఐ క్రెడిట్ పాలసీతో పాటు ఆర్బీఐ-ఉక్రెయిన్ వార్తలపై కూడా దృష్టి సారించాల్సి ఉందని అంటున్నారు.
క్రూడాయిల్ ధరలు తగ్గడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సానుకూల సంకేతాలు, ఎఫ్ఐఐ కొనుగోళ్లు, డీఐఐ నిరంతర మద్దతు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరాన్ని భారత్ సానుకూలంగా ప్రారంభించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పారిశ్రామిక కార్యకలాపాలు కూడా పుంజుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చైనా కరోనాతో పోరాడుతోంది. ఇది సరఫరా చైన్ పైన, తద్వారా ద్రవ్యోల్భణంపై ప్రభావం చూపించవచ్చు.

స్టాక్ మార్కెట్ పైన ఆర్బీఐ క్రెడిట్ పాలసీ, రష్యా ఉక్రెయిన్ అంశాలు, ఎఫ్ఐఐ, డీఐఐ, గత త్రైమాసికం అలాగే, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీల ఫలితాలు స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications