ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్లలో జోష్
పీర్ టు పీర్ రుణ వితరణ రంగంలో కొత్త జోష్ నెలకొంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బీ ఐ ) తాజాగా చేసిన ప్రకటనే ఇందుకు ప్రధానమైన కారణం. పీర్ టు పీర్ (పీ2పీ) రుణ దాతలకు సంబందించిన పెట్టుబడి పరిమితిని ఆర్బీఐ 50 లక్షల రూపాయలకు పెంచింది. ఇది ఈ రంగానికి ఎంతో ఉపశమనం కలిగించే వార్త. ఆర్బీఐ తాజా నిర్ణయం మేరకు అన్ని పీ2పీ ప్లాటుఫార్మ్స్ ఇన్వెస్టర్లు ఈ మేరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల మరింత ఎక్కువ మంది వీటి ద్వారా రుణాలను పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా ఈ రంగం మరింతగా విస్తరిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అన్ని ప్లాటుఫార్మ్స్ పై రుణాలు తీసుకునే వారికి, ఇచ్చే వారికీ సంబంధించిన రుణ పరిమితి 10 లక్షల రూపాయలుగా ఉంది.
15కు పైగా కంపెనీలు
*
పీ2పీ
పరిశ్రమ
క్రమంగా
వృద్ధి
చెందుతోంది.
ప్రస్తుతం
ఆర్బీఐ
వద్ద
15కు
పైగా
పీ2పీ
కంపెనీలు
నమోదయ్యాయి.
ఈ
డిజిటల్
ప్లాటుఫార్మ్స్
ద్వారా
రుణం
అవసరం
ఉన్న
వారు
పొందవచ్చు.
ఈ
ప్లాటుఫార్మ్స్
రుణదాతలు,
రుణ
గ్రహీతలకు
మధ్య
మార్కెట్
ప్లేస్
మాదిరిగా
పని
చేస్తుంది.
*
ఈ
రంగంలోని
కంపెనీలు
గత
కొంత
కాలంగా
ఈ
పరిమితులను
పెంచమంటూ
పరిశ్రమ
డిమాండ్
చేస్తోంది.
*
పరిశ్రమవృద్ధికి
అనుగుణంగా
పరిమితి
పెంపునకు
సంబంధించి
పీ2పీ
కంపెనీలు
ఆర్బీఐ
కి
లేఖ
రాశాయి.
అంతేకాకుండా
ఆర్థిక
మంత్రిని
కూడా
కలిసి
పరిమితిని
పెంచమంటూ
విజ్ఞప్తి
చేశారు.
ఈ
నేపథ్యంలోనే
ఆర్బీఐ
తాజా
నిర్ణయం
తీసుకుంది.
*
పరిశ్రమ
వృద్ధి
సామర్థ్యం,
ఈ
రంగంపై
ఆర్బీఐ
కి
ఉన్న
విశ్వాసమే
పరిమితి
పెంపునకు
దారితీసింది
పరిశ్రమ
వర్గాలు
చెబుతున్నాయి.
ప్రత్యామ్నాయం
*
ఆర్బీఐ
నిధుల
పరిమితిని
పెంచడం
పరిశ్రమకు
ఎంతో
సానుకులమైనదని
పరిశ్రమ
వర్గాలు
చెబుతున్నాయి.
*
ఈ
పరిశ్రమ
అటు
రుణదాతలు,
ఇటు
రుణగ్రహితలకు
ప్రత్యామ్నాయ
బ్యాంకింగ్
సొల్యూషన్
గా
ఉందని
అంటున్నారు.
పెట్టుబడుల జోరు...
*
వాస్తవానికి
పరిశ్రమ
వర్గాలు
నిధుల
పరిమితిని
కోటి
రూపాయలకు
పెంచాలని
కోరాయట.
*
అయితే
ఇందులో
సగం
మేరకు
పెంచినప్పటికీ
వెంచర్
క్యాపిటల్,
ప్రైవేట్
ఈక్విటీ
పెట్టుబడులు
పెరుగుతాయని
పరిశ్రమ
వర్గాలు
చెబుతున్నాయి.