RBI: ఆర్బీఐ రూ.2000 నోట్ల ప్రింటింగ్ నిలిపివేసిందా..!

2016, నవంబరు 8న ప్రధాని మోదీ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.2000 నోటు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ నోటు చలామణి క్రమంగా తగ్గిపోతోంది. ఇప్పుడు ఏటీఎంల నుంచి రూ.2000 నోట్లు చాలా అరుదుగా వస్తున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం ఏమిటంటే, గత 3 సంవత్సరాలలో అంటే 2019-20, 2020-21,2021-22లో రూ. 2000 కొత్త నోట్లను ముద్రించలేద.ఆర్బీఐ ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడైంది.

IANS
IANS దాఖలు చేసిన RTI దరఖాస్తులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రన్ (P) లిమిటెడ్ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 2,000 రూపాయల 3,5429.91 కోట్ల నోట్లను ముద్రించిందని తెలిపింది. 2017లో 1115.07 కోట్ల విలువైన 2 వేల నోట్లను ముద్రించినట్లు వివరించింది. 2018-19లో, దానిని మరింత తగ్గించామని., 466.90 కోట్ల నోట్లను మాత్రమే ముద్రించామని పేర్కొంది. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 2,000 డినామినేషన్ కరెన్సీ నోట్ల సంఖ్య '0'గా ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్ RTIకి సమాధానం ఇచ్చింది.

RBI has not Printed a single 2000 rupee note since last three years

నోట్ల రద్దు
పాత రూ. 500, రూ. 1,000 నోట్లను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 8, 2016 న రూ. 2,000 నోటును ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం, దేశంలో 2016లో 2,272 రూ.2000 నకిలీ నోట్లను గుర్తించారు. 2018లో వాటి సంఖ్య 54,776కు పెరిగింది. ఈ సంఖ్య 2019లో 90,566గా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+