కేరళకు చెందిన ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బీ రవిపిళ్లై భారత్లోనే అత్యంత విలువైన ఎయిర్బస్ యజమానిగా నిలిచారు. దాదాపు రూ.100 కోట్ల విలువ కలిగిన ఎయిర్బస్ H145 హెలికాప్టర్ను కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయుడు అయ్యారు. ఈ మేరకు ఎయిర్బస్ కేరళలోని కోవలంలో ఈ హెలికాప్టర్ను డెలివరీ చేసింది.
ఈ హెలికాప్టర్లో కోవలం నుండి రవిజ్ అష్టముడి వరకు ఆర్బీ గ్రూప్ వైస్ చైర్మన్తో కలిసి ప్రయాణించారు. ఈ హెలికాప్టర్ భారత్లో మొదటి ఎయిర్బస్ డీ3 హెలికాప్టర్. ఆసియాలో మొదటి ఫైవ్ బ్లేడ్ హెచ్145 హెలికాప్టర్. ఆర్పీ గ్రూప్కు కోజీకోడ్లోని ది రవిజ్ కొడవులో హెలిప్యాడ్ ఉంది. అలాగే, కొల్లంలో రవిజ్ అష్టముడి, తిరువనంతపురంలో రవిజ్ కోవలమ్ ఉంది.

ఈ హెలిక్యాప్టర్లో ఏడుగురు ప్రయాణించవచ్చు. ఇద్దరు పైలట్లకు సౌకర్యం ఉంది. సముద్ర మట్టానికి 20,000 అడుగుల ఎత్తులో ల్యాండ్ అవుతుంది, టేకాఫ్ అవుతుంది. H145 ఎయిర్ బస్ ఫోర్ టన్ క్లాస్ ట్విన్ ఇంజిన్ రోటర్ క్రాఫ్ట్ ప్రోడక్ట్ రేంజ్. 68 ఏళ్ళ రవి పిళ్లై నెట్ వర్త్ 2.5 బిలియన్ డాలర్లు ఉంది. వివిధ కంపెనీలలో దాదాపు 70,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications