యస్ బ్యాంకులో పూరీ జగన్నాథస్వామికి చెందిన రూ.397 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి బదలీ చేసినట్లు యస్ బ్యాంకు గురువారం తెలిపింది. ఇందులో స్వామివారికి చెందిన రూ.389 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉండగా, ఈ మొత్తంపై వడ్డీ రూ.8.23 కోట్లుగా ఉంది. మరో రూ.156 కోట్ల రెండు FDలను నెలాఖరులోగా బదలాయిస్తామని తెలిపింది.
శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణన్ కుమార్కు ఈ మేరకు యస్ బ్యాంక్ లేఖ రాసింది. డిసెంబర్ 31, 2019 వరకు త్రైమాసిక వడ్డీని చెల్లించామని, మార్చి 19, 2020 వరకు వచ్చే వడ్డీని రూ.389 కోట్ల అసలుతో కలిపి ఎస్బీఐలోని జగన్నాథ టెంపుల్ కార్పస్ ఫండ్కు బదలీ చేసినట్లు తెలిపింది.

మీ సూచన మేరకు రూ.397, 23,27,636 కోట్ల మొత్తాన్ని (రూ.389 ప్రిన్సిపల్ అమౌంట్, రూ. 8,23,27,636 వడ్డీ)ని బదలాయించినట్లు తెలిపారు. ఈ నెల మొదటి వారంలో యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్బీఐ, ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు ఇన్వెస్ట్ చేయడంతో యస్ బ్యాంకు గట్టెక్కి, 18వ తేదీ నుండి యథావిథిగా కార్యకలాపాలు ప్రారంభించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications