యస్ బ్యాంకులో పూరీ జగన్నాథస్వామికి చెందిన రూ.397 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి బదలీ చేసినట్లు యస్ బ్యాంకు గురువారం తెలిపింది. ఇందులో స్వామివారికి చెందిన రూ.389 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉండగా, ఈ మొత్తంపై వడ్డీ రూ.8.23 కోట్లుగా ఉంది. మరో రూ.156 కోట్ల రెండు FDలను నెలాఖరులోగా బదలాయిస్తామని తెలిపింది.
శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ కృష్ణన్ కుమార్కు ఈ మేరకు యస్ బ్యాంక్ లేఖ రాసింది. డిసెంబర్ 31, 2019 వరకు త్రైమాసిక వడ్డీని చెల్లించామని, మార్చి 19, 2020 వరకు వచ్చే వడ్డీని రూ.389 కోట్ల అసలుతో కలిపి ఎస్బీఐలోని జగన్నాథ టెంపుల్ కార్పస్ ఫండ్కు బదలీ చేసినట్లు తెలిపింది.

మీ సూచన మేరకు రూ.397, 23,27,636 కోట్ల మొత్తాన్ని (రూ.389 ప్రిన్సిపల్ అమౌంట్, రూ. 8,23,27,636 వడ్డీ)ని బదలాయించినట్లు తెలిపారు. ఈ నెల మొదటి వారంలో యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్బీఐ, ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు ఇన్వెస్ట్ చేయడంతో యస్ బ్యాంకు గట్టెక్కి, 18వ తేదీ నుండి యథావిథిగా కార్యకలాపాలు ప్రారంభించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications