Multibagger Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న ర్యాలీ పెన్నీ మల్టీబ్యాగర్ షేర్లకు భారీగా కలిసొస్తోంది. ఈ క్రమంలోనే ఒక లిక్కర్ కంపెనీ షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది పికాడిల్లీ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. హర్యానాకు చెందిన ఈ లిక్కర్ కంపెనీ షేర్ల కోసం ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. కొద్ది రోజుల విరామం తర్వాత రెండు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ అప్పర్ సర్క్యూట్ తాకటంతో మళ్లీ మల్టీబ్యాగర్ వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో స్టాక్ ధర నేడు 5 శాతం అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యి రూ.253.35 వద్ద బీఎస్ఈలో కొనసాగుతోంది.

ప్రస్తుతం పిక్కడిల్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. పైగా ఈ కంపెనీ నుంచి దీపావళి 2023లో విడుదలైన ఎడిషన్ ఇంద్రి ఉత్తమ విస్కీ అవార్డును అందుకుంది. ఈ పెన్నీ స్టాక్ ధర జూలై 11, 1997న ఒక్కొక్కటి కేవలం 25 పైసలు మాత్రమే. ఆ సమయంలో ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టినట్లయితే దాని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.10 కోట్లకు దగ్గరగా చేరుకుంది. ఈ మల్టీబ్యాగర్ లిక్కర్ స్టాక్ కేవలం ఈ ఏడాది ఇప్పటి వరకు 450 శాతం మేర ఇన్వెస్టర్లకు రాబడిని అందించింది.
పిక్కడిల్లీ తన కొత్త పెట్టుబడిదారులను కూడా నిరాశపరచలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ స్టాక్లో డబ్బు పెట్టుబడి పెట్టిన వారు మంచి లాభాలనే సంపాదించారు. వీరు దాదాపు ఐదున్నర రెట్లు రాబడిని పొందారు. అలాగే కనీసం 6 నెలల కిందట కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగిస్తున్న ఇన్వెస్టర్లు సైతం దాదాపు మూడున్నర రెట్లు రాబడిని అందుకున్నారు. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.328గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.38.70గా నిలిచింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications