Ayana Renewable: ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అయానా రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్లో గణనీయమైన మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగింది. భారతదేశంలో అతిపెద్ద క్రూడ్ అండ్ సహజ వాయువు ఉత్పత్తిదారుగా దాని క్లీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియోను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో ఓఎన్జీసీ, NTPC గ్రీన్ ఎనర్జీ బెంగుళూరు ఆధారితంగా కొనుగోలు చేయడానికి ఆసక్తి పెరగడంతో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF) యాజమాన్యంలో ఉన్న అయానా రెన్యూవబుల్ పవర్ కోసం వేలం వేయడానికి కన్సార్టియం ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ONGC- NTPC గ్రీన్ ఎనర్జీ సంయుక్తంగా అయానా రెన్యూవబుల్ కోసం వేలం వేయవచ్చు లేదా ఓఎన్జీసీ ఒంటరిగా పోటీలో నిలవనుందని తెలుస్తోంది.

ఇప్పటికే అయానాను దక్కించుకునేందుకు రేసులో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ, సెకురా ఎనర్జీ, మస్ధార్, మ్యాక్విర్, సెంబ్ కార్ప్ వంటి సంస్థలో పోటీపడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ONGC పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు అంకితమైన ఓఎన్జీసీ గ్రీన్ని ప్రారంభించింది. అయితే NTPC గ్రీన్ ఎనర్జీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రెండు కంపెనీలు గతంలో ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం సహకరించుకున్నాయి.
అయానా రెన్యూవబుల్ ఎనర్జీ అనేక రాష్ట్రాల్లో 4 GW కంటే ఎక్కువ సోలార్, విండ్, హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టుల గణనీయమైన పైప్లైన్ను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్లలో 1.3 GW కార్యాచరణ సామర్థ్యంతో, పునరుత్పాదక ఇంధన రంగంలో కంపెనీ ముందుకు దూసుకుపోతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications