Gold Price Today: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధర..!
జూలై 3, శుక్రవారం దేశంలో Gold ధరలు పెరిగాయి. 24 క్యారట్ల గ్రాము బంగారం ధర ధర రూ.322 పెరిగి రూ.14,700 వద్ద కొనసాగుతోంది. అలాగే గ్రాము 22 క్యారట్ల పసిడి ధర రూ.295 పెరిగి రూ.13,475 వద్ద ట్రేడ్ అవుతోంది . ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.241 పెరిగి రూ.11,025 కొనసాగుతోంది. 24 క్యారెట్ల 100 గ్రాముల పసిడి ధర రూ.32200 పెరిగి రూ. 14, 70,000 గా ఉంది. ఇక 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.29500 పెరిగి రూ. 13,47,500 వద్ద కొనసాగుతోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ చేసిన తాజా ప్రసంగం అంతర్జాతీయ మార్కెట్లో Gold ధరల పుంజుకోవడానికి కారణంగా చెబుతున్నారు. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.3220 పెరిగి రూ.1,47,000 ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2950 పెరిగి రూ.1,34,750 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2410 పెరిగి రూ. 1,10,250 వద్ద ట్రేడవుతోంది.
విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగార రూ.3220 పెరిగి రూ.1,47,000 ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2950 పెరిగి రూ.1,34,750 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2410 పెరిగి రూ. 1,10,250 వద్ద ట్రేడవుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1740 పెరిగి రూ. 1,49,560 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1500 పెరిగి రూ.1,37,000 వద్ద ఉండగా.. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1530 పెరిగి రూ.1,14,400 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగార రూ.3220 పెరిగి రూ.1,47,000 ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2950 పెరిగి రూ.1,34,750 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2410 పెరిగి రూ. 1,10,250 వద్ద ట్రేడవుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.3220 పెరిగి రూ.1,47,000 ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2950 పెరిగి రూ.1,34,750 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2410 పెరిగి రూ. 1,10,250 వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.3220 పెరిగి రూ. 1,47,150 వద్ద ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2950 పెరిగి రూ.1,34,900 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 2410 పెరిగి రూ.1,10,400 వద్ద కొనసాగుతోంది.
కోల్ కత్తాలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగార రూ.3220 పెరిగి రూ.1,47,000 ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2950 పెరిగి రూ.1,34,750 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2410 పెరిగి రూ. 1,10,250 వద్ద ట్రేడవుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications