భారత బిలియనీర్ ఆనంద్ మహీంద్రా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై స్వయానా సదరు బిలియనీర్ స్పందించారు. తాను ఎలాంటి క్రిప్టోలో పెట్టుబడులు పెట్టలేదన్నారు. ఇలాంటి అవాస్తవ వార్తలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. తాను క్రిప్టోలో ఒక్కరూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని కుండబద్దలు కొట్టారు.
క్రిప్టో కరెన్సీలో ఆనంద్ మహీంద్రా పెట్టుబడి పెట్టారని, అలాగే వీటి ద్వారా వేగంగా డబ్బులు ఎలా సంపాదించాలో సలహాలు కూడా ఇచ్చారని కొన్ని ఆన్లైన్ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. వీటిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఓ మీడియా కథనాన్ని షేర్ చేస్తూ, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ఖండించారు.

'ఇది చాలా అనైతికమైనది, ప్రమాదకరమైనది కాకపోతే వినోదభరితంగా ఉండేది. దీనిని కొందరు ఆన్లైన్లో గుర్తించి నన్ను అప్రమత్తం చేశారు. అయితే ఇది పూర్తిగా కల్పితం, మోసపూరితమైన వార్త. నకిలీ వార్తల ప్రచారంలో కొత్త పంథా. వాస్తవానికి క్రిప్టోల్లో నేను ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టలేదు' అని తేల్చి చెప్పారు.
More From GoodReturns

Financial planning: మెడికల్ బిల్లుల భయం పోవాలంటే.. మీ పేరెంట్స్ కోసం ఇప్పుడే ఈ పనులు చేయండి!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications