మహిళా సాధికారత లక్ష్యంగా సోషల్ మీడియా వేదిక హర్ సర్కిల్ను ప్రారంభించారు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ. ఈ మేరకు ఆదివారం ఆమె ప్రకటించారు. మహిళలకు సంబంధించి అన్ని అంశాల (కంటెంట్)కు ఇది వేదికగా నిలవాలన్నది తమ లక్ష్యమన్నారు. హర్సర్కిల్.ఇన్ ద్వారా లక్షలమంది మహిళలకు మద్దతుగా నిలుస్తామని, ఇందుకు ప్రతి మహిళ ఈ డిజిటల్ ప్లాట్ఫాంలో చేరవచ్చునని తెలిపారు.
దేశం ఏదయినా, సంస్కృతి, సంప్రదాయాలు ఏవైనా మహిళలు ఎవరైనా ఇందులో చేరి ఆలోచనలు పంచుకోవచ్చునని తెలిపారు నీతా అంబానీ. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళలు తమ తమ ఆలోచనలు పంచుకునేందుకు ఇది వేదికగా ఉంటుందన్నారు.

ఈ ప్లాట్ఫాంపై చదువుకోవచ్చు, వీడియోలను చూడవచ్చు. జీవనశైలి, ఆర్థిక, వ్యక్తిగత అభివృద్ధి, పనితీరుకు సంబంధించి మెళకువలు కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది. జీవన విధానం, ఆరోగ్యం, ఆర్థికం, వినోదం, ఉద్యోగం, వ్యక్తిత్వ వికాసం వంటి పలు అంశాలకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్ హర్ సర్కిల్ సబ్స్క్రైబర్స్కు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో ఉన్న ఇది మున్ముందు ఇతర భాషల్లోను అందుబాటులోకి వస్తుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications