భారత స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరంలోనే రెండో అతిపెద్ద లాభాన్ని నేడు (మే 20, 2022) నమోదు చేసింది. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా, యూరోపియన్ మార్కెట్ సానుకూల సంకేతాలు వంటి వివిధ అంశాలు జత కలవడంతో సూచీలు దాదాపు మూడు శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్ సరిగ్గా 2.91 శాతం లాభపడి 54,326 పాయింట్లు, నిఫ్టీ 2.89 శాతం లాభపడి 16,266 పాయింట్ల వద్ద ముగిశాయి. గత ఆరు సెషన్లలో ఇదే భారీ లాభం.
ఇక మార్కెట్లు నేడు భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ కూడా భారీగా పెరిగింది. సెన్సెక్స్ 1534 పాయింట్లు ఎగిసిపడింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.2,54,78,435.64 కోట్లకు చేరుకుంది.

మార్కెట్ క్యాప్ పరంగా టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, ఎస్బీఐ, HDFC, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఐటీ స్టాక్స్ క్రాష్! నిఫ్టీ ఐటీ ఇండెక్స్ డౌన్.. భారీ నష్టాల్లో టాప్ కంపెనీలు!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ట్రంప్ ప్రకటనతో అన్ని రంగాలు విలవిల..ఎంతలా అంటే..

రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు.. బ్యాంకులు కూడా పనిచేయవు.. ఈ రోజు పతనానికి విలవిలలాడుతున్న ఇన్వెస్టర్లు..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..



Click it and Unblock the Notifications