Dividend Stock: సెప్టెంబర్ త్రైమాసికం ముగియటంతో స్టాక్ మార్కెట్లలో లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు వరుసగా తమ క్యూ2 ఫలితాలను ప్రకటిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు డివిడెండ్ కూడా అవి ప్రకటిస్తున్నాయి.
ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నది MPS లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ప్రస్తుతం తన పెట్టుబడిదారులకు డివిడెండ్ రూపంలో రూ.30 చెల్లించాలని నిర్ణయించింది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు 100 శాతం రాబడిని అందించాయి. అర్హులైన ఇన్వెస్టర్ల కోసం ఎక్స్-డివిడెండ్ తేదీ నవంబర్ 6గా కంపెనీ నిర్ణయించినట్లు తన స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్లో వెల్లడించింది.

MPS లిమిటెడ్ ఈ ఏడాది రెండోసారి డివిడెండ్ ఇవ్వబోతోంది. అంతకుముందు జూలైలో ఒక్కో షేరుపై రూ.20 డివిడెండ్ అర్హులైన ఇన్వెస్టర్లకు అందించింది. ఈ డివిడెండ్ చెల్లించే కంపెనీ 2020లో 2021 షేర్లను మార్కెట్ల నుంచి తిరిగి కొనుగోలు చేసింది. శుక్రవారం నాడు MPS లిమిటెడ్ షేరు ధర 1 శాతం కంటే ఎక్కువ లాభంతో రూ.1,536 వద్ద NSEలో ట్రేడింగ్ ముగిసింది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,829.80గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.690గా ఉంది.
గడచిన 6 నెలల్లో కంపెనీ షేర్ ధర దాదాపు 80 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో MPS లిమిటెడ్ షేర్ ధర గత ఏడాదిలో 100 శాతం పెరిగింది. అయితే గత ఏడాది కాలంలో ఈ షేరు 12 శాతానికి పైగా పడిపోయింది. ఎవరైనా ఇన్వెస్టర్ ఈ కంపెనీలో అందిస్తున్న డివిడెండ్ పొందాలంటే కంపెనీ ప్రకటించిన రికార్డు తేదీన వారి డీమ్యాట్ ఖాతాలో షేర్లను కలిగి ఉండాల్సి ఉంటుంది. కంపెనీ పుస్తకాల ప్రకారం రికార్డు తేదీన షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే తాజాగా ప్రకటించిన డివిడెండ్ పొందేందుకు అర్హులు కాబట్టి దీనికి అనుగుణంగా షేర్లను కలిగి ఉండాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications