National Pension Scheme: దేశంలో చాలా మంది తన డబ్బును దాచుకునేందుకు, భవిష్యత్తు పెన్షన్ ప్లానింగ్ కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ లో పెట్టుబడి పెడుతుంటారు. ఇందులో డబ్బుకు పూర్తిగా ప్రభుత్వ హామీ, భద్రత ఉంటుంది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(PFRDA) నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించిన కొన్ని నియమాల్లో ముఖ్యమైన మార్పులు చేసింది. ఇప్పుడు పెట్టుబడిదారులు డిపాజిట్ చేసిన మొత్తంలో 60 శాతం వరకు నెలవారీ/త్రైమాసికం/అర్ధ సంవత్సరం లేదా ఏటా విత్డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. పదవీ విరమణ తర్వాత ప్రజల నెలవారీ అవసరాలను మెరుగ్గా తీర్చేందుకు వీలుగా ఈ మార్పు చేయబడింది.

అక్టోబర్ 25న పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా డబ్బును ఉపసంహరించుకోవాలనుకునే ఖాతాదారుల వివరాలను వారి బ్యాంక్ వివరాలతో సరిపోల్చి ఆ తర్వాత వారు డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తారు. దీని వల్ల పెట్టుబడిదారుల భద్రత పెంచబడుతుంది. ఒకవేళ వివరాలు సరిపోలకపోతే డబ్బును ఉపసంహరించుకోవటం కుదరదు. ఒకవేళ ఎలాంటి కారణం లేకుండానే వెరిఫికేషన్ ప్రక్రియ ఫెయిల్ అయితే CRA సంస్థ సదరు ఫిర్యాదును సంబంధింత నోడల్ అధికారికి పంపబడుతుంది. ఆ తర్వాత అవసరమైన మార్పులు చేసి ప్రాసెస్ పూర్తి చేయబడుతుంది.
ఎన్పీఎస్తో రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఇది మోదీ ప్రభుత్వ దీపావళి కానుక అని నిపుణులు అన్నారు. NPS ద్వారా 60 ఏళ్ల తర్వాత 75 సంవత్సరాల వయస్సు వరకు, ప్రతి నెలా సుమారు 10,000 రూపాయల ప్రయోజనం పొందొచ్చని చెబుతున్నారు. ఇదే క్రమంలో పెట్టుబడిదారులు మూలధనం డిపాజిట్ లిమిట్ రూ.1.5 కోట్ల నుంచి రూ.2.50 కోట్లకు పెంచింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications