మారుతీ సుజుకీ షాకిచ్చింది. స్విఫ్ట్, సెలెరియో మినహా మిగిలిన కార్ల ధరలను రూ.22,500 వరకు పెంచింది. పెరిగిన ముడి సరుకు వ్యయ భారాన్ని కొంత తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వివిధ మోడల్స్ ఢిల్లీ ఎక్స్ షోరూం ధరలో 1.6 శాతం వరకు పెంపు ఉంటుందని తెలిపింది. శుక్రవారం నుండి ధరల పెంపు అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
ఈ ఏడాదిలో మారుతి సుజుకి కార్ల ధరలను పెంచడం రెండోసారి. అంటే జనవరి నెల నుండి ఇప్పుడు పెంచడం రెండోసారి. ఎంపిక చేసిన మోడల్ కార్లపై సగటున రూ.34 వేల చొప్పున పెరిగాయి. స్టీల్ వంటి ముడి సరుకు, గ్లోబల్ కమోడిటీ ధరలు నిలకడగా పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ కాస్త భారంగా మారింది. అలాగే గ్లోబల్ మార్కెట్లో సెమీ కండక్టర్స్ కొరత అధిక వ్యయానికి కారణంగా మారింది.

జనవరి నెలలో మారుతీ సుజుకీ తన ఆల్టో, ఎస్ ప్రెస్సో పైన రూ.34,000 వరకు పెంచాయి. మారుతీ సుజుకీ దేశంలో 14 మోడల్స్ను విక్రయిస్తోంది. మారుతీ సుజుకీతో పాటు ఇతర వాహన కంపెనీలు కూడా ధరలను పెంచాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications