ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 32.62 (0.08%) పాయింట్లు నష్టపోయి 41273.41 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు (0.10 శాతం) నష్టపోయి 12126 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. 420కి పైగా షేర్లు లాభాల్లో, 211 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 38 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
మధ్యాహ్నం గం.11.46 సమయానికి సెన్సెక్స్ 183.65 (0.44%) పాయింట్లు నష్టపోయి 41,122.38 వద్ద, నిఫ్టీ 47.90 (0.39%) పాయింట్లు కోల్పోయి 47.90 (0.39%) వద్ద ట్రేడయింది. ఆటో, ఎనర్జీ, ఇన్ఫ్రా.. ఇలా అన్నిరంగాల షేర్లు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. FMCG, ఐటీ, ఫార్మా రంగాల షేర్లు ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు.

హీరో మోటో కార్ప్, హెచ్సీసీ, టాటా టెలీ సర్వీసెస్, యస్ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, యస్ బ్యాంకు, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, యూపీఎల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బీపీసీఎల్, రిలయన్స్, ఐవోసీ ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications