ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. డిసెంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్భణం పెరిగిన నేపథ్యంలో సూచీలు నేలచూపులు చూశాయి. ఉదయం గం.9.17 నిమిషాలకు సెన్సెక్స్ 84 పాయింట్లు, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 70.70 వద్ద ప్రారంభమైంది.
రెండు రోజుల్లో అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుంది. ఈ నేపథ్యంలో చైనాపై వేసిన కరెన్సీ మ్యానిపులేటర్ ముద్రను అమెరికా తొలగించడం వంట అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆసియా మార్కెట్లలో సూచీలు బలంగా కదలాడుతున్నా, దేశీయ సూచీల్లో ఉదయం ఊగిసలాట కనిపించింది.

మధ్యాహ్నం గం.2.41 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 16.39 (0.039%) పాయింట్లు లాభపడి 41,876.08 వద్ద, నిఫ్టీ 11.85 (0.096%) పాయింట్లు లాభపడి 12,341.40 వద్ద ట్రేడ్ అయింది. యస్ బ్యాంకు షేర్లు పది శాతం తగ్గాయి. ఐడియా, టాటా గ్లోబల్, సెయిల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, వేదాంత, టీవీ 18, గెయిల్, జిందాల్ స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఫార్మా, ఐటీ, ఎప్ఎంసీజీ, ఆటో షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
More From GoodReturns

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

ముంచుకొస్దున్న గ్యాస్ ముప్పు.. హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నౌకలు.. నష్టం రూ. 10 వేల కోట్ల పై మాటే.

మోదీ ఒక్క ఫోన్ చేస్తే చాలు.. ఇరాన్ యుద్దం క్షణాల్లో ఆగిపోతుంది.. యూఏఈ రాయబారి కీలక వ్యాఖ్యలు..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

భారీగా పెరిగిన ఎరువుల ధరలు.. సంక్షోభం దిశగా వ్యయసాయ రంగం.. రైతన్న విలవిల..

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్



Click it and Unblock the Notifications