ముంబై: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (మార్చి 31) లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిన్న భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. సోమవారం సెన్సెక్స్ 1,375 పాయింట్లు నష్టపోయి 28,440 వద్ద, నిఫ్టీ 379 పాయింట్లు కోల్పోయి 8,281 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు లాభాల్లో ఆరంభించాయి. ప్రీఓపెన్ మార్కెట్లో సెన్సెక్స్ 622 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 290 పాయింట్లు లాభపడింది.

రూపాయి 9 పైసలు బలపడి 75.52 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్లో 75.61 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఉదయం గం.09:19 సమయానికి 550.55 పాయింట్లు (1.94%) ఎగిసి 28,990.87 వద్ద, నిఫ్టీ 174.50 పాయింట్లు (2.11%) లాభపడి 8,455.60 వద్ద ప్రారంభమైంది. 513 షేర్లు లాభాల్లో, 82 షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా, 27 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. హిండాల్కో ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, జేఎస్డబ్ల్యు స్టీల్, వేదాంత, టెక్ మహీంద్రా లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..



Click it and Unblock the Notifications