ముంబై: స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వీకెండ్.. శుక్రవారం (మార్చి 20) స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. కానీ అది ఎంతో సేపు నిలువలేదు. ఉదయం గం.09:19 సమయానికి సెన్సెక్స్ 184.04 పాయింట్లు (0.65%) ఎగిసి 28,472.27 వద్ద, నిఫ్టీ 62.05 పాయింట్లు (0.75%) లాభపడి 8,325.50 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికే సెన్సెక్స్ 200కు పైగా పాయింట్ల నష్టంలోకి వెళ్లింది. ఓసమయంలో 275 పాయింట్ల సమీపానికి చేరుకొని, తిరిగి 100 పాయింట్ల నష్టానికి తగ్గింది. ఆ తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చి మళ్లీ నష్టాల్లోకి వెళ్లింది. కరోనా కేసులు పెరుగుతుండటం.. నెలలుగా ఇదే పరిస్థితి ఉండంటతో ఇన్వెస్టర్లు డైలమాలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
491 షేర్లు లాభాల్లో, 281 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 29 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. పవర్ గ్రిడ్, గెయిల్, ఎఎన్జీసీ, వేదాంత, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఐటీసీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్ భారీ లాభాల్లో ఉండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు నష్టాల్లో ఉన్నాయి. భారత కరెన్సీ డాలర్ మారకంతో 21 లాభపడి 74.77 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకుముందు సెషన్లో 74.98 వద్ద క్లోజ్ అయింది.

కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లు కూడా కుప్పకూలుతున్నాయి. కరోనాకారణంగా దాదాపు 9 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. రెండున్నర లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ప్రపంచం మొత్తం స్తంభించినంది!
More From GoodReturns

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఈ సారి బడ్జెట్లో కొత్త పథకాలు.. అవేంటంటే..



Click it and Unblock the Notifications