దేశీయ స్టాక్ మార్కెట్లు గురువాలం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు లాభనష్టాల ఊగిసలాడాయి. చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 61,259.99 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,348.57 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,949.81 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,257.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,272.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,163.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 85 పాయింట్లు లాభపడి 61,235 పాయింట్ల వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు ఎగిసి 18,257.80 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్లో మెటల్ రంగ సూచీ అత్యధిక లాభాల్లో ఉండగా, రియాల్టీ రంగం అత్యధిక నష్టాల్లో కనిపించింది. అమెరికాలోకి నాస్డాక్, డౌజోన్స్, ఎస్ అండ్ పీ500 సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికాలో ద్రవ్యోల్భణం ఎన్నడూ చూడని విధంగా 40 ఏళ్ల కనిష్టానికి (7 శాతం) పడిపోవడం ప్రభావం చూపింది. దీనికి తోడు ఫెడ్ వడ్డీ రేట్లు వేగంగా పెంచవలసిన అవసరం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం మార్కెట్ పైన కనిపించింది. మెటల్ స్టాక్స్ లాభపడగా, రియాల్టీ, బ్యాంకు స్టాక్స్ నష్టపోయాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్, JSWS స్టీల్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, యూపీఎల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో విప్రో, ఏషియన్ పేయింట్స్, HDFC బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే.. భారీ నష్టాల్లో ట్రేడవుతున్న అన్ని రంగాలు.. ఇన్వెస్టర్లు విలవిల..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications