టాప్ 10 కంపెనీల్లోని ఐదు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.67,843 కోట్లు పెరిగింది. హిందూస్తాన్ యూవీలీవర్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం 57,000 పాయింట్లకు పైన ముగిసింది. రిలయన్స్, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, భారతీ ఎయిర్ టెల్, HDFC మార్కెట్ క్యాప్ పెరిగింది. అదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ గ్రీన్ ఎనర్జీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ నష్టపోయాయి.
హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాప్ రూ.25,234.61 కోట్లు పెరిగి రూ.5,25,627.06 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.21,892.61 కోట్లు ఎగిసి రూ.18,87,964.18 కోట్లకు చేరింది. HDFC మార్కెట్ క్యాప్ రూ.16,251.27 కోట్లు పెరిగి రూ.7,68,052.87 కోట్లకు పెరిగింది. HDFC మార్కెట్ క్యాప్ రూ.3,943.09 కోట్లు తగ్గి రూ.4,03,969.09 కోట్లకు పెరిగింది. భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాప్ రూ.521.75 కోట్లు క్షీణించి రూ.4,06,245.26 కోట్లకు పెరిగింది.

ఇక, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.22,594.64 కోట్లు తగ్గి రూ.12,98,999.83 కోట్లకు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.7,474.58 కోట్లు క్షీణించి రూ.6,59,587.97 కోట్లకు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.3,480.6 కోట్లు క్షీణించి రూ.4,43,106.96 కోట్లకు, ఐసీఐసీఐ మార్కెట్ క్యాప్ రూ.2,600.14 కోట్లు తగ్గి రూ.5,16,762.48 కోట్లకు, అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.172.04 కోట్లకు తగ్గి రూ.4,51,577.84 కోట్లకు క్షీణించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications