మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 14, 2022 నుండి తమ వాహనాలపై 2.5 శాతం మేర ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో వాహనాల ఎక్స్-షోరూమ్ ధరలు మోడల్స్, వేరియంట్ను బట్టి రూ.10,000 నుండి రూ.63,000కు పెరగనున్నాయి. వాహనాల ధరలు పెంచుతున్నట్లు గురువారం ఎక్స్చేంజీకి తెలిపింది.
స్టీల్, అల్యూమినియం, పల్లాడియం తదితర ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. పెరిగిన ముడి సరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని, ఈ క్రమంలో ధరల సవరణ చేపట్టినట్లు తెలిపింది.

ఇతర ఓఈఎంల విషయానికి వస్తే మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ సీవీ సెగ్మెంట్, హీరో మోటో కార్ప్, సుజుకీ మోటార్ సైకిల్, ఆడి, బీఎండబ్ల్యు తదితర వాహనాల ధరలు పెరిగాయి. గత కొద్ది నెలలుగా కార్ మేకర్స్ రామెటీరియల్ ఖర్చు 75 శాతం నుండి 78 శాతం మేర పెరిగినట్లు చెబుతున్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications