LIC IPO: ఎల్ఐసీ ఐపీవో ఎప్పటికు పూర్తవుతుందంటే?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి LIC ఐపీవోను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ శాఖ(DIPAM) సెక్రటరీ తుహిన్ కాంత పాండే తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెలకల్లా స్టాక్ ఎక్స్చేంజీల్లో ఎల్ఐసీ షేర్ల నమోదు పూర్తి అవుతుందన్నారు. త్వరలో ఈ ఐపీవో నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ల నియామకం పూర్తవుతుందని తెలిపారు.

అయితే ఎల్ఐసీ ఈక్విటీ వాటా ఐపీవో ద్వారా విక్రయించాలనే అంశాన్ని నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుందన్నారు. మార్కెట్ వర్గాలు మాత్రం ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీవో ద్వారా రూ.90వేల కోట్ల నుండి రూ.1 లక్ష కోట్ల వరకు సమీకరించే అవకాశముందని భావిస్తున్నాయి. అలా అయితే దేశ చరిత్రలో ఇది అతిపెద్ద ఐపీవో అవుతుంది.

LIC IPO to be launched in Q4 of FY22: Dipams Tuhin Kanta Pandey

LIC ఐపీఓ కోసం త్వరలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను అందచేసే అవకాశముందని తుహిన్ కాంత పాండే తెలిపారు. ప్రభుత్వం ఈ ఇష్యూ ద్వారా ఒక లక్ష కోట్ల రూపాయల వరకు సమీకరించే అవకాశం ఉంది. కాగా, ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కోసం కేంద్ర కేబినెట్ ఇటీవల పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+