ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి LIC ఐపీవోను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ శాఖ(DIPAM) సెక్రటరీ తుహిన్ కాంత పాండే తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెలకల్లా స్టాక్ ఎక్స్చేంజీల్లో ఎల్ఐసీ షేర్ల నమోదు పూర్తి అవుతుందన్నారు. త్వరలో ఈ ఐపీవో నిర్వహణకు మర్చంట్ బ్యాంకర్ల నియామకం పూర్తవుతుందని తెలిపారు.
అయితే ఎల్ఐసీ ఈక్విటీ వాటా ఐపీవో ద్వారా విక్రయించాలనే అంశాన్ని నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుందన్నారు. మార్కెట్ వర్గాలు మాత్రం ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీవో ద్వారా రూ.90వేల కోట్ల నుండి రూ.1 లక్ష కోట్ల వరకు సమీకరించే అవకాశముందని భావిస్తున్నాయి. అలా అయితే దేశ చరిత్రలో ఇది అతిపెద్ద ఐపీవో అవుతుంది.

LIC ఐపీఓ కోసం త్వరలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను అందచేసే అవకాశముందని తుహిన్ కాంత పాండే తెలిపారు. ప్రభుత్వం ఈ ఇష్యూ ద్వారా ఒక లక్ష కోట్ల రూపాయల వరకు సమీకరించే అవకాశం ఉంది. కాగా, ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కోసం కేంద్ర కేబినెట్ ఇటీవల పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications