Kotak Mahindra Bank: ప్రజాధనంతో డీల్ చేసే బ్యాంకుల్లో మోసాలు జరగడం దేశంలో కొత్తేమీ కాదు. అందుకే RBI కూడా పలు నిబంధనలు ప్రవేశపెడుతూ ఆర్థిక సంస్థలను నియంత్రిస్తూ ఉంటుంది. అయితే ఎన్ని చేసినా ఈ తరహా మోసాలకు చెక్ పడటం లేదు. గతంలో కోటక్ మహీంద్రా బ్యాంకులో జరిగిన స్కాంపై ED చర్యలకు దిగింది.
కోటక్ మహీంద్రా బ్యాంకులో గతంలో జరిగిన మోసంపై ED అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 31.93 కోట్లకు సంబంధించి బ్యాంక్ మేనేజర్ సుమిత్ కుమార్కు చెందిన మూడు చోట్ల ED దాడులు నిర్వహించింది. ఆయన సోదరుడు సౌరభ్ కుమార్ను అరెస్టు చేసి జనవరి 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.

నవంబర్ 2020లో జరిగిన 13 మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖాతాల నుంచి 31.93 కోట్లను అక్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆర్థిక దుర్వినియోగం మరియు అవకతవకల నిగ్గు తేల్చేందుకు ED రంగంలోకి దిగింది.
పాట్నాలోని కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ కమ్ డిస్ట్రిక్ట్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ (CALA కమ్ DLAO) ఖాతాల నుంచి ఈ నిధులు మాయమయ్యాయి. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూసేకరణ నిమిత్తం NHAIకి చెందిన నిధులు ఇందులో ఉన్నాయి. పాట్నా పోలీసులు FIR నమోదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అనధికార లావాదేవీలు మరియు సంభావ్య మనీలాండరింగ్ కార్యకలాపాలపై ED దర్యాప్తు ప్రముఖంగా దృష్టి కేంద్రీకరించింది.
ఈ మోసానికి సంబంధించి ప్రాథమిక లబ్ధిదారుల్లో సుమిత్ కుమార్ భార్య నీతా సింగ్ ఒకరిగా తెలుస్తోంది. జూలై 2019 నుంచి నీతా ఖాతాకు మొత్తం 9 కోట్ల మేర నిధులు బదిలీ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పాట్నా DLAO పంకజ్ పటేల్ పేరిట నకిలీ ఆధార్ కార్డు సృష్టించి పత్రాలు తారుమారు చేశారని సమాచారం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications