Billionaire Cities: ఇటీవల దేశంలో సొంతంగా వ్యాపారాలను ప్రారంభించి బిలియనీర్లుగా మారిన టాప్-200 వ్యాపారుల జాబితాను హురున్ ఇండియా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం ఏమిటంటే వీరిలో ఎక్కువ మంది ఏఏ నగరాలకు చెందినవారు అన్నదే.
వివరాల్లోకి వెళితే "Top 200 Self-made Entrepreneur of the Millennia 2023" లిస్టులో అత్యధింకగా సంపన్నులు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుంచి ఉన్నట్లు వెల్లడైంది. ఈ నగరం నుంచి అత్యధికంగా 129 మంది వ్యాపార సంపన్నులు నివశించటం అందరినీ ఆకర్షిస్తోంది. దీని తర్వాత రెండవ స్థానంలో ముంబైలో అత్యధికంగా 78 మంది సెల్ఫ్ మేడ్ బిలియనీర్లు ఉన్నట్లు వెల్లడైంది. మూడో స్థానంలో సంపన్నులు నివాసం ఉంటున్న నగరంగా గురుగ్రామ్ 49 మంది ఎంటర్ ప్రెన్యూర్లను కలిగి ఉంది.

దేశ రాజధాని దిల్లీ సైతం బిలియనీర్లను కలిగి ఉన్న నగరంగా నాలుగో స్థానంలో 49 మంది వ్యాపారవేత్తలను కలిగి ఉంది. నాలుగో స్థానంలో నిలిచిన తమిళనాడు రాజధాని చెన్నైలో 18 మంది బిలియనీర్లు నివశిస్తున్నారు. దీని తర్వాతి స్థానంలో ఉన్న పూణేలో 16 మంది సెల్ఫ్ మేడ్ బిలియనీర్లు నివాసం ఉంటున్నట్లు వెల్లడైంది.

ఇదే సమయంలో విశ్వనగరంగా అనేక పెట్టుబడులను ఆకర్షిస్తున్న తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదులో 9 మంది కుభేరులు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఈ నగరం అత్యధికంగా బ్యాంకింగ్, ఐటీ సేవలు, ఫార్మా, టెక్స్టైల్ వంటి రంగాల్లో పురోగతిని చూస్తోంది. ఇక గుజరాత్ రాష్ట్రం నుంచి ఉన్న అహ్మదాబాదులో 5 మంది బిలియనీర్లు నివాసం ఉంటున్నారు. ఇదే సమయంలో జైపూర్లో నలుగురు బిలియనీర్లు ఉండగా.. టాప్-10లో చివరి స్థానంలో నిలిచిన నోయిడాలో కూడా నలుగురు బిలినీర్లు హురున్ ఇండియా జాబితాలో స్థానాన్ని సంపాదించుకున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications