Multibagger Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో నమ్మకంతో పెట్టుబడులు పెట్టి అదృష్టవంతులైన వారు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో చాలా మల్టీబ్యాగర్ స్టాక్స్ తమ రాబడులతో సామాన్యులను మిలియనీర్లుగా చేసేశాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న కిన్టెక్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ స్టాక్ సైతం లక్షాధికారులుగా తన ఇన్వెస్టర్లను మార్చేసింది. ఏడేళ్ల కిందట కంపెనీ షేర్లలో రూ.60 వేలు పెట్టినవారు ప్రస్తుతం మిలియనీర్లయ్యారు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ రంగాల్లో కంపెనీ అగ్రగామిగా ఉంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ సొంతంగా విద్యుత్ ఉత్పత్తిదారుగా కూడా ఉంది.

స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన కంపెనీ ఏడేళ్లలో ఇన్వెస్టర్లకు 17,029 శాతం రాబడిని అందించింది. అక్టోబర్ 6, 2016లో కంపెనీ షేర్ ధర బీఎస్ఈలో కేవలం రూ.28.70 వద్ద ఉంది. అయితే స్టాక్ రేటు నేడు మార్కెట్లో రూ.5,014.40 వద్ద ఉంది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ అప్పట్లో లక్ష రూపాయలతో షేర్లను కొని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వాటి విలువ రూ.1.70 కోట్లకు చేరుకుని ఉండేది. అలాగే కనీసం రూ.60,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని మార్కెట్ విలువ కోటి రూపాయలకు పైనే ఉండేది.
దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరగటంతో పాటు దేశంలో వేగంగా జరుగుతున్న పరిశ్రమల ఏర్పాటుతో ఎక్కువగా రెన్యూవబుల్ ఎనర్జీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఈ రంగంలోని కంపెనీలకు మంచి భవిష్యత్తు ఉన్నందున ఇన్వెస్టర్లు సైతం ఎక్కువగా తమ పెట్టుబడులను వీటిలో కొనసాగిస్తున్నారు.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications